నేరడ శివాలయం హుండీ ఆదాయం లెక్కింపు

Spread the love

నేరడ శివాలయం హుండీ ఆదాయం లెక్కింపు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నేరడ గ్రామంలోని మహా శివరాత్రి సందర్భంగా శివాలయంలో మూడు రోజుల జాతర నిర్వహించటం జరిగినది. మూడు రోజులు హుండీ ఆదాయం రూ 1,02, 864 వచ్చినాటు శివాలయ కమిటీ సభ్యులు తెలిపేరు. ఈ హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో కమిటీ సభ్యులు మంకెన రమేష్, ఆలస్యం నాగేశ్వరావు, నరసింహారావు, నున్నా తాజుద్దీన్, ఆలస్యం ప్రసాద్, వంకాయలపాటి సత్యం, చింతనిప్పు వెంకటయ్య, పుల్లాచారి, కందిమళ్ళపానకాలు, నున్నా సీతయ్య, నున్నా శంకర్ రావు, కీలారుకిరణ్, మందల గోవిందరావు, నన్నక తేజ, వంకాయలపాటి నర్సయ్య, ఆలస్యం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page