2023-24 ఏడాదికి టీటీడీ ఆదాయం రూ.1,161 కోట్లు

1,031 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టీటీడీ రూ.18 వేల కోట్లకు పెరిగిన మొత్తం డిపాజిట్ల విలువ వడ్డీ రూపంలోనే స్వామివారికి ఏటా రూ.1200 కోట్లుp

పేదవానిపై భారం పడకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవాలి

హైదరాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయాలి ఇసుక, మద్యం విభాగాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి ఆదాయం పెంచాలిక్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలోడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; రాష్ట్ర…

శ్రీ జలదీశ్వరుని హుండీ ఆదాయం రూ.1,11,855

ఘంటసాల మండలం ఘంటసాల గ్రామం లో ఉన్న శ్రీ జలదీశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీ లు లేకించక 5 నెలలు కాను రూ.1,11,855 ఆదాయం వచ్చినది. మరియు చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్న శ్రీ దుర్గాసోమేశ్వర స్వామి వారి…

ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

సాక్షిత : వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖలపై సమీక్ష ఆయా శాఖల ఆదాయం, పన్ను వసూళ్ల గురించి తెలుసుకున్న సీఎం వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశం ఎక్సైజ్‌ శాఖలో అక్రమాలు అరికట్టి..…

ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం

ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం హైదరాబాద్ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు గురువారంతో ముగిసింది. చలాన్ల గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.…
Whatsapp Image 2024 01 30 At 11.14.15 Am

యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230 గ్రాములు బంగారం, 4…

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆదాయం లెక్కింపు…

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆదాయం లెక్కింపు… ఐరాల మండలం, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి హుండీ ద్వారా రూ. 1, 19, 57, 630 లభించినట్లు పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. బుధవారం ఆలయ ఆస్థాన…

ఆదిత్యుని ఆలయ హుండీ ఆదాయ వివరాలు

ఆదిత్యుని ఆలయ హుండీ ఆదాయ వివరాలు శ్రీకాకుళం నగరంలోని అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామివారి హుండీలు గురువారం లెక్కించారు.నోట్లు రూపంలో రూ.49,61,426, చిల్లర రూపంలో రూ.1,79,343, మొత్తం రూ. 51,40,769లు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ తెలిపారు.…

నేరడ శివాలయం హుండీ ఆదాయం లెక్కింపు

నేరడ శివాలయం హుండీ ఆదాయం లెక్కింపు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నేరడ గ్రామంలోని మహా శివరాత్రి సందర్భంగా శివాలయంలో మూడు రోజుల జాతర నిర్వహించటం జరిగినది. మూడు రోజులు హుండీ ఆదాయం రూ…

రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే

Income security for the farmer is through agriculture allied sectors రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే సాధ్యమవుతుందని ఆచరణాత్మకంగా చాటిచెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగుడాం గ్రామానికి చెందని కృష్ణ ,మార్కెట్‌ లో…

You cannot copy content of this page