నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు

Spread the love

Under the auspices of Nadipelli Charitable Trust, No Plastic, Environment Kiss

మంచిర్యాల నియోజకవర్గం లక్షేట్టిపేట పట్టణంలోని మహాశివరాత్రి ని పురస్కరించుకొని గోదావరి వద్ద పుణ్య స్థానాలకు వచ్చిన భక్తులకు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు అని తెలుపుతూ BRS రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావు గారి చేతుల మీదిగా భక్తులకు బాగ్స్ పంపిణీ చేశారు…

ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు శాతరాజు రాజన్న, మెట్టు రాజు, కోఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, వెంకట్ స్వామి గౌడ్, బాణాల రమేష్, ముత్తె తిరుపతి,గోపే అశోక్, ఎంబడి అశోక్ కుమార్, రామగిరి సత్తయ్య పాల్గొన్నారు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page