మహాత్మా గాంధీ కి ఘన నివాళులు

Spread the love

Tributes to Mahatma Gandhi

మహాత్మా గాంధీ కి ఘన నివాళులు
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

అనంతరం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సంఘీభావం తెలుపుతూ జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అర్.లక్ష్మి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,ప్రశాంత్ గౌడ్,శివ కుమార్ గౌడ్, బౌరoపెట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, 126 డివిజన్ మెంబర్షిప్ ఇంఛార్జి భరత్ గౌడ్, డివిజన్ మెంబర్షిప్ ఇంఛార్జి నీలి రహ్మతుల్లా,మాజీ వార్డు సభ్యులు

పరశురామ్ గౌడ్, ఏఐసీసీ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర వర్కింగ్ యూత్ ప్రెసిడెంట్ ఇరుగు రాధాకృష్ణ, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొర అరుణ్,బత్తుల చిరంజీవి, NSUI బండి సాయి,జీవన్,129 డివిజన్ సేవాదళ్ చైర్మన్ నవీన్, రహీం, ఫాతిమా,లక్ష్మి దేవి, అచ్చెమ్మ, అమ్మాజి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page