తొట్టెలు, నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు

Spread the love

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన తొట్టెలు, నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page