నూతనంగా శాంక్షన్ అయినా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో రూ.122.3 లక్షల వ్యయంతో నూతనంగా సాంక్షన్ అయిన భూగర్భ డ్రైనేజీ(సివరేజ్ లైన్) అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.. 1) శ్రీ కృష్ణ నగర్ లో 40 లక్షలతో భూగర్భ డ్రైనేజీ (సివరేజ్ లైన్)నిర్మాణ పనులకు…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన 

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు ..ఇందులో ప్రధానంగా పిఆర్ నగర్.. బబ్బుగూడ… అవంతి నగర్ తోట.. స్నేహపురి కాలనీలో పలు సిసి మరియు బీటీ…

తొట్టెలు, నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన తొట్టెలు, నూతన వస్త్రాలంకరణ కార్యక్రమాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు…

ఆగస్ట్ 15న సాంస్కృతిక కార్యక్రమాలకు ఆడిటోరియం సిద్దం చేయండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

సాక్షిత ; ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరియం సిద్దం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తుడా కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఆర్ట్ స్టూడియో పనులను…

సహాయ కార్యక్రమాలకు జిహెచ్ఎంసి హెల్ప్ లైన్

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ…

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*

*”అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి* *SPS నెల్లూరు జిల్లా:* తేది:14-05-2023 *నిన్న, శనివారం నాడు, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఈదూరు…

ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి ఇంద్రకిరాన్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు

భీమారం మండల కేంద్రంలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి ఇంద్రకిరాన్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు…! :సాక్షిత : భీమారం మండల కేంద్రం లోని సెంట్రల్ లైటింగ్ ఆవిష్కరించారు, అలాగే brs జెండా…

జిల్లా కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలకు హాజరైన మున్సిపల్ చైర్పర్సన్

Municipal Chairperson attended the food donation programs in the district center జిల్లా కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలకు హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ సాక్షిత : పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని పెద్దపల్లి…

You cannot copy content of this page