నూతనంగా శాంక్షన్ అయినా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో రూ.122.3 లక్షల వ్యయంతో నూతనంగా సాంక్షన్ అయిన భూగర్భ డ్రైనేజీ(సివరేజ్ లైన్) అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..

1) శ్రీ కృష్ణ నగర్ లో 40 లక్షలతో భూగర్భ డ్రైనేజీ (సివరేజ్ లైన్)నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.

2) బ్యాంక్ కాలనీ లో 33.70 లక్షలతో భూగర్భ డ్రైనేజీ (సివేరేజ్ లైన్)నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం

3) హెచ్. ఎ. ఎల్ రాఘవేంద్ర కాలనీ లో 15.30 లక్షలతో భూగర్భ డ్రైనేజీ(సివరేజ్ లైన్)నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.

4) ఏరోనా్టికల్ కాలనీ రోడ్:2 లో 15 లక్షలతో భూగర్భ డ్రైనేజీ(సివరేజ్ లైన్)నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.

5) జీడిమెట్ల విలేజ్ గాంధీ విగ్రహం వద్ద 18.30 లక్షలతో భూగర్భ డ్రైనేజీ(సివరేజ్ లైన్)నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ తారాచంద్రా రెడ్డి .

ఈ కార్యక్రమం లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి,కృష్ణ నగర్ అధ్యక్షులు సంపత్ గౌడ్, ఎరోనాటికల్ కాలనీ అధ్యక్షులు కనకయ్య, బ్యాంక్ కాలనీ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, ఎచ్.ఎ. ఎల్ రాఘవేంద్ర అధ్యక్షులు నగేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హన్మంతు,బీరప్ప, బలప్ప, చెరుకుపల్లి రాజా రెడ్డి, రాజు, సతీష్,ఝాన్సీ,ఎన్. దుర్గయ్య,ఎన్ ప్రతాప్,ప్రభాకర్ రెడ్డి,చక్రి,శ్రీదేవి,నందు గౌడ్, శ్రీను ముదిరాజ్, శ్రవణ్ గౌడ్,సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు,సింహాద్రి,వాని, వనజ, పద్మావతి, వనజ,మూర్తి,శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page