SAKSHITHA NEWS

సాక్షిత :* వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం పోట్లూరు గ్రామం లో బాలవికాస నీటిశుద్ధీకరణ పథకం ద్వారా ప్రజలకు త్రాగు నీటి సమస్య ను తీర్చేందుకు , నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు కృష్ణ దేవరాయులు నిధుల తో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు కృష్ణ దేవరాయులు , వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు , జిల్లా కలెక్టర్ శివ శంకర్ ..

వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

0dc81cbe 2e63 48db Bdb3 346c5262cd65

SAKSHITHA NEWS