మరోసారి రోడ్లపై మురికి నీరు

వాహనదారులు ఇబ్బందులు డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం లేదా మల్దకల్ మండల కేంద్రంలోని డ్రైనేజీ మురికినీరు అంతా గద్వాల్ ఐజ ఆర్ అండ్ బి రోడ్డుపై మురికి నీరు పారుతుంది. రోడ్డుపై వచ్చే వాహన చోదకులు మురికి కంపు వాసనతో వెదజల్లడం వల్ల…

చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులలో భాగంగా రూ. 2 కోట్ల 74 లక్షల రూపాయల అంచనావ్యయం తో చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులను…

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు…వీరిలో ఒకరు మృతి చెంది ఉన్నారు. వీరందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు…
0dc81cbe 2e63 48db Bdb3 346c5262cd65

సురక్షిత మంచి నీరు అందించాలనేదే ప్రధాన లక్ష్యం

సాక్షిత :* వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం పోట్లూరు గ్రామం లో బాలవికాస నీటిశుద్ధీకరణ పథకం ద్వారా ప్రజలకు త్రాగు నీటి సమస్య ను తీర్చేందుకు , నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు కృష్ణ దేవరాయులు నిధుల తో నూతనంగా…

జూరాలడ్యాం నుండి 30గేట్లు ద్వారా లక్ష 90వేల క్యూసెక్ ల నీరు దిగువకు విడుదల

కృష్ణ నది తీర ప్రాంత గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ——- జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన నదీతీర గ్రామలలో, పర్యాటక ప్రదేశాలలో పోలీస్ శాఖను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ గద్వాల్: అధిక వర్షాల కారణంగా పై…

ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలోని రోడ్డుపై నిలిచిన వరద నీరు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలోని రోడ్డుపై నిలిచిన వరద నీరుని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జిహెచ్ఎంసి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంతో తొలగించడం జరిగింది. ఈ ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ…

ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరద నీరు నిలవకుండా చూడాలి…సబీహా గౌసుద్దీన్

సాక్షిత : * కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ లలో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * వరద ముంపునకు గురైన ప్రాంతాలైన సఫ్ధర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, రామారావు నగర్, లలో కార్పొరేటర్ పర్యటించారు. ఈ…

నీటిలో మునిగిపోగా రెండవ సొరంగము 18 అడుగుల ఎత్తు మేర వర్షపు నీరు వచ్చి చేరడంతో పూర్తిగా మునిగిపోయింది

ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, కొత్తూరు గ్రామం వద్దగల శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఇటీవల రెండు రోజుల నుంచి అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మొదటి సొరంగము పాక్షికంగా నీటిలో మునిగిపోగా రెండవ సొరంగము 18 అడుగుల…

కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది

ఏలూరుజిల్లా ఏలూరు కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది.ఈ నీరు పంట పొలాలకు వెళ్లితే పంటలు తెగుళ్లు బారిన పడి రైతులు నష్టాల బారిన పడే ప్రమాదం తో పాటు సారవంతమైన నేలలు కాస్త నిస్సారవంత మైన నేలలు గా మారే…

ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగు నీరు అందించాలి

Mission Bhagiratha should provide potable water to every household ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగు నీరు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * సాక్షిత* : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో…

You cannot copy content of this page