నిరుపేదల పాలిట ఆపన్న హస్తంగా మారిన ముఖ్యమంత్రి సహాయనిధి

Spread the love

The Chief Minister’s Relief Fund, which has become a helping hand for the poor

నిరుపేదల పాలిట ఆపన్న హస్తంగా మారిన ముఖ్యమంత్రి సహాయనిధి మంత్రి శ్రీమతి. పి. సబితా ఇంద్రారెడ్డి .


జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహినగర్ కు చెందిన రహీల ఫాతిమా కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన Rs. 20,000/-అక్షరాలా (ఇరవై వేల రూపాయల) చెక్కును మంత్రి శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి వారి నివాసంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు కైసర్ భామ్ ఉన్నారు

Related Posts

You cannot copy content of this page