ఇంటింటికి తిరుగుతూ బొట్టు కార్యక్రమం

Spread the love

సాక్షిత : మునుగోడు ప్రచారంలో భాగంగా కోయిలగూడెం గ్రామం నాలుగో వార్డ్ లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు సూచనలతో నాలుగో వార్డ్ ఇంచార్జ్ రషీదా మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో మహిళ నాయకురాలతో కలిసి


ఇంటింటికి తిరుగుతూ బొట్టు కార్యక్రమం చేపట్టారు.. స్థానిక మహిళా నాయకురాలు అలివేలు, పల్లవి, సరస్వతి, నిర్మల దివ్య ..ఈ కార్యక్రమంలో చింతల్ డివిజన్ యూత్ అధ్యక్షులు బాల్ రెడ్డి..

స్టూడెంట్ రింగ్ ప్రెసిడెంట్, సాయి కిరణ్ గౌడ్ ,కార్మిక విభాగం కార్యదర్శి,చందు,స్థానిక నాయకులు అమర్నాథ్, రాజేష్, బాబు, నరేందర్, బలరాం, పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page