తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు (TSPCB) మెంబర్ సెక్రెటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన TSPCB సమావేశం జరిగింది. ఇట్టి సమావేశం లో పాల్గొన్న TSPCB సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తాండూర్లోని ఆసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతుంది అని దానివల్ల పరిసరాల్లో ఉన్న గ్రామ ప్రజలు మరియు స్కూల్ విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని తెలిపారు. అలాగే చందన్వెల్లి గ్రామంలోని కుందన్ టెక్స్టైల్స్ మరియు శంషాబాద్ లోని శ్రీ కృష్ణ డ్రగ్స్ ద్వారా కూడా పర్యావరణ కాలుష్యం జరుగుతుంది అని వాటి పై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. వీటి తో పాటు మోకిల గ్రామంలో నిర్మిస్తున్న విల్లాలు మరియు అపార్ట్మెంట్స్ నిర్మాణ వ్యర్థం మొత్తం గండిపేట చెరువులోకి వదులుతున్నారు అని తెలపడం జరిగింది దీని పై స్పందిస్తూ TSPCB బోర్డు సభ్యులు అందరూ మోకీల గ్రామంలోని నిర్మాణాలను సందర్శించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
Home
Telangana
తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు (TSPCB) మెంబర్ సెక్రెటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్
Related Posts
Spread the love మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఇండియా కూటమి భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ సభ ఏర్పాటు చేయడం జరిగినది
Spread the love ఎల్. బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం…. సాక్షిత* : జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…మల్కాజిగిరి అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన పట్నం సునీత –…
Spread the love తన వియ్యంకుడు, ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా వెంకటేశ్ ప్రచారం..
Spread the love జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీల వీడియో కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జేడీ(ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ సస్పెండ్ చేసింది.…
Spread the love సాక్షిత*శంకర్ పల్లి;2023-24 సంవత్సరానికి గాను జరిగిన పదవ తరగతి పరీక్షల్లో రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు మంచి ప్రతిభను చాటారు. పాఠశాలలో మొత్తం 102 మంది విద్యార్థులు పదవ తరగతి…
Spread the love భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజక వర్గంలో బీజేపి పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారములో పెద్ద ఎత్తున మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలుతో నడుస్తోంది..నియోజకవర్గ పర్యటన అశ్వారావుపేట చేరుకున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర…
మే 2, 6 మరియు 9వ తేదీలలో జరగనున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నిక
Spread the love మే 2, 6 మరియు 9వ తేదీలలో జరగనున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం మరియు రోడ్ షో లను విజయవంతం చేయడం కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్…
Spread the love సిద్దనగట్టులో ప్రారంభమైన ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు మనిషిని మనీషిగా మార్చే సనాతన ధార్మికాచరణమే విశ్వకల్యాణ కారకమని , కవిరాజహంస బిరుదాంకితులు, ధార్మిక ప్రవచకులు డాక్టర్ తొగట సురేశ్ బాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ…
Spread the love సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో పదో తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలలో విజయ పరంపర కొనసాగించారని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెరుగైన…
Spread the love మల్కాజిగిరి నియోజకవర్గం, వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ లో 300 మంది మహిళలతో మహిళా సమేళణం అనే కార్యక్రమాన్ని వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి…