తెలంగాణ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు .. కంటి పరీక్ష శిబిరం

Spread the love

Telangana Govt has set up an eye test camp

తెలంగాణ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు .. కంటి పరీక్ష శిబిరం…130 డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో సుభాష్ నగర్ గణేష్ గ్రౌండ్ నూతన బస్తి దవకన లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమానికి హాజరై అకస్మాత్తు తనిఖీలు చేసిన కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి అలాగే అక్కడ ఉన్న స్టాఫ్ మరియు అధికారులను..

ఏది ఎలా అని పరీక్షల కోసం మరియు కళ్లద్దాల కోసం, స్టాఫ్ ఎంతమంది అని అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే కొంతమంది స్టాఫ్ తక్కువ ఉన్నారని డాక్టర్స్ సురేష్ రెడ్డి కి చెప్పడంతో.. వెంటనే జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి 130 డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ , బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు శేషు , రాంబాబు , శ్రీనివాస్ , నర్సింగ్ ,సంజీవ్ , భద్రయ్య , ఆరిఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది..

Related Posts

You cannot copy content of this page