చండ్రాజుపాలెం లో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు

Spread the love

చండ్రాజుపాలెం లో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు గుంజ మస్తాన్ రావు, గుంజా వెంకటేష్, మహంకాళి ఖాదర్ వలీ వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు నచ్చి చాలామంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page