తాళ్లూరి దర్గయ్య మృతికి నివాళులర్పించిన తల్లాడ జర్నలిస్టులు

Talladah journalists paid tribute to the death of Talluri Dargayya టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సత్తుపల్లి డివిజన్ కమిటీ ఉపాధ్యక్షులు, పలు పత్రికల్లో విలేకరిగా విధులు నిర్వహించి అనారోగ్యంతో మృతిచెందిన తాళ్లూరి దర్గయ్యకు తల్లాడ జర్నలిస్టులు నివాళులు అర్పించారు. అన్నారుగూడెం గ్రామంలో…

పాపులన్న మృతదేహాన్ని నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

పాపులన్న మృతదేహాన్ని నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వై శ్రీనివాసులురెడ్డి మల్దకల్ మండలం పరిధిలోని బిజ్వారం గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకులు బిసన్న తండ్రి పాపులన్న ఉదయం వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న సమయంలో సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడే…

కూచిపూడి బాబారాణి కి నివాళులర్పించిన కొండబాల

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఇటీవల చింతకాని గ్రామంలో మరణించిన పిఎసిఎస్ నాగులవంచ మాజీ చైర్మన్ కూచిపూడి అప్పారావు భార్య కూచిపూడి బాబా రాణి ఫోటోకు పూలు వేసి నివాళులర్పించిన మాజీ మధిర ఎమ్మెల్యే కొండబల కోటేశ్వరరావు, జిల్లా రైతుబంధు…
Whatsapp Image 2024 01 20 At 3.12.56 Pm

ఆవుల వెంకటేశ్వర్లకు నివాళులర్పించిన మంత్రి అంబటి

నకరికల్లు మండల పరిధిలోని కుంకలగుంట గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు ( చిన్నబ్బాయి) అనారోగ్యంతో మృతి చెందినవారు నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న మంత్రి అంబటి వారి స్వగ్రాహానికి వెళ్లి వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి పూలమాలవేసిన వాళ్ళ అర్పించారుమంత్రి అంబటితోపాటు ప్రజాప్రతినిధులు…
Whatsapp Image 2024 01 12 At 1.05.25 Pm

స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ .

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ లో వల్లపు వేణు ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు…
Whatsapp Image 2023 12 06 At 12.45.06 Pm

అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం వైఎస్‌.జగన్‌.

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం వైఎస్‌.జగన్‌. కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన హోంశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున,…
Whatsapp Image 2023 12 06 At 12.38.55 Pm

పాగాల సంపత్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

జనగామ జిల్లా జడ్పీ చైర్ పర్సన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద…. సాక్షిత :దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మలోని బిఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన…

గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

జాతిపిత మహాత్మా గాంధీజీ154వ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 127 రంగారెడ్డి డివిజన్ పరిధిలోని గాంధీ నగర్లో జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి ఈ రోజు ఎమ్మెల్యే…

వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బొల్లా బ్రహ్మనాయుడు

నేడు దివంగత నేత పేదలపాలిట పెన్నిధి, అపరభగీరదుడు వైయస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలో ఎమ్మెల్యే గారి కార్యాలయం , నందు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన…

గద్దర్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

You cannot copy content of this page