వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బొల్లా బ్రహ్మనాయుడు

Spread the love

నేడు దివంగత నేత పేదలపాలిట పెన్నిధి, అపరభగీరదుడు వైయస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలో ఎమ్మెల్యే గారి కార్యాలయం , నందు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వారితో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావుగారు, మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page