గద్దర్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Spread the love

ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related Posts

You cannot copy content of this page