50.లక్షల వ్యయంతో బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండ రాజు నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు భవనం

కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు సహకారంతో 50.లక్షల వ్యయంతో బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండ రాజు నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు భవనం నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి రెడ్డి అసోసియేషన్ సభ్యులతో…

ఆటో యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఆటో యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అదే విధంగా బాచుపల్లి,…

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు…

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు…సాక్షిత : కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత నగర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మెట్రోకేర్” హాస్పిటల్ ను ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు మరియు…

సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు, ప్రజలు,తదితరులు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE