50.లక్షల వ్యయంతో బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండ రాజు నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు భవనం

Spread the love

కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు సహకారంతో 50.లక్షల వ్యయంతో బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండ రాజు నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు భవనం నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి రెడ్డి అసోసియేషన్ సభ్యులతో కలిసి పనులను ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో చెరబండ రాజు నగర్ అధ్యక్షులు వై.యాదగిరి ప్రధాన కార్యదర్శి సాగర్ నాయకులు శ్రీనివాస రాజు,దేవేందర్ రెడ్డి,శ్రీనివాస్ ముదిరాజ్, నాగేందర్ గౌడ్,ప్రేమ్ కుమార్,అభిమన్యు,నాగరాజ్ గౌడ్,సుధాకర్ రెడ్డి,టి.వి.ప్రసాద్,స్థానికులు బాలరాజ్,ఓదయ్య వర్క్ ఇన్స్పెక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page