హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని TMR స్కూల్ & జూనియర్ కాలేజ్ బాలానగర్ బాయ్స్ -1 లో దోమల బెడద

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని TMR స్కూల్ & జూనియర్ కాలేజ్ బాలానగర్ బాయ్స్ -1 లో దోమల బెడద ఎక్కువగా ఉందని సమస్యను స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు దృష్టికి తీసుకొని రాగా కార్పొరేటర్ తక్షణమే స్పందించి జిహెచ్ఎంసి…

బల్క సుమన్ పై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన కూకట్పల్లి నియోజకవర్గం నాయకులు

బాల్క సుమన్'”పై కఠిన చర్యలు తీసుకోవాలి,కాంగ్రెస్ పార్టీరాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కఠిన చెర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజవర్గం నాయకులు ఉన్నత అధికారులను కోరడం…

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి .

సాక్షిత : మల్లారెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిభిరం స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు.బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీశ్రీ నగర్ లో మల్లారెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

స్కూల్ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కొరకు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

స్కూల్ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కొరకు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి సాక్షిత : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు, ఇందులో కూకట్…

బాలానగర్ బాయ్స్-1 మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో జరిగిన “విద్యా దినోత్సవం”

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజ్ శేరిలింగంపల్లి, బాలానగర్ బాయ్స్-1 మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో జరిగిన “విద్యా దినోత్సవం” సాక్షిత :…

బాలానగర్ డీసీపీ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

MLA Kuna Srisailam Goud met Balanagar DCP సాక్షిత : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బోయినపల్లి బాగ్ ఆధ్వర్యంలో విజయ దశమి ఉత్సవ్ సందర్బంగా అక్టోబర్ 2 వ తేదీన జరగనున్న పథసంచలన్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని మాజీ…

50.లక్షల వ్యయంతో బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండ రాజు నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు భవనం

కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు సహకారంతో 50.లక్షల వ్యయంతో బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండ రాజు నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు భవనం నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి రెడ్డి అసోసియేషన్ సభ్యులతో…

You cannot copy content of this page