బాలానగర్ డీసీపీ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

MLA Kuna Srisailam Goud met Balanagar DCP

సాక్షిత : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బోయినపల్లి బాగ్ ఆధ్వర్యంలో విజయ దశమి ఉత్సవ్ సందర్బంగా అక్టోబర్ 2 వ తేదీన జరగనున్న పథసంచలన్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు *కూన శ్రీశైలం గౌడ్ బాలానగర్ డీసీపీ ని మర్యాదపూర్వకంగా కలిసి, అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. దానికి డీసీపీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో హిందువాహిని నాయకులు ఉప్పల రాజు, ఆర్ఎస్ఎస్ నాయకులు సీతారాం రెడ్డి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page