Live : Minister KTR Public Meeting Nizamabad

Live : Minister KTR Public Meeting Nizamabad

Live : Minister KTR Participating in Inauguration of IT – HUB at Nizamabad

Live : Minister KTR Participating in Inauguration of IT – HUB at Nizamabad

నూతన సన్నిధానం కు భూమిపూజ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ పట్టణం లోని అయ్యప్ప ఆలయం లో అయ్యప్ప దీక్ష స్వాముల సౌకర్యార్థం SDF నిధులు 30 లక్షలతో నిర్మించనున్న నూతన సన్నిధానం కు భూమిపూజ చేసిన *తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి . సాక్షిత…

బాన్సువాడ SRNK డిగ్రీ కళాశాల ప్రక్కన రూ. 6 కోట్లతో నూతనంగా నిర్మించే పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఫర్ SC & BC గర్ల్స్ భవనాలకు శంకుస్థాపన

బాన్సువాడ SRNK డిగ్రీ కళాశాల ప్రక్కన రూ. 6 కోట్లతో నూతనంగా నిర్మించే పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఫర్ SC & BC గర్ల్స్ భవనాలకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి . సాక్షిత…

కవితక్క పుట్టినరోజు సందర్బంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఎ

కవితక్క పుట్టినరోజు సందర్బంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఎపేరుతో కందుల సంధ్యారాణి నిరుపేద కుటుంబానికి నూతన గృహ నిర్మాణ బాహుకరణమరియు గృహ ప్రవేశం ఇంకా ఈ కార్యక్రమంలో వారితో పాటుగాకే.వీ.ఆర్,డాక్టర్.రమేష్,మల్లేష్,విజయ్,బీ.వేణుగోపాల్,నరేష్,కండె సాగర్,మద్దెల దినేష్,నరెందర్,వీణా,శ్రీదేవి,జిల్లెల స్వరూప,లక్ష్మీ,ఎడ్ల శిరీష,గువ్వల మమత,ఎడ్ల జ్యొతి,అమ్మక్క,కిష్టమ్మ మరియు కుటుంబ…

కెనడాలో మృతి.. నిజామాబాద్‌లోని స్వగ్రామానికి చేరుకున్న పూజిత మృతదేహం

కెనడాలో మృతి.. నిజామాబాద్‌లోని స్వగ్రామానికి చేరుకున్న పూజిత మృతదేహం నిజామాబాద్: కెనడాలో ప్రమాదవశాత్తు మృతి చెందిన నిజామాబాద్‌ యువతి మృతదేహాం స్వగ్రామానికి చేరింది.బీడీఎస్‌ పూర్తి చేసి పీజీ కోసం కెనడాకు వెళ్లింది 24 ఏళ్ల పూజిత.నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్కాపూర్‌ గ్రామం…

60 లక్షల మంది రైతులకు రైతుబంధు మంత్రి కేటీఆర్‌

Rythu Bandhu Minister KTR for 60 lakh farmers 60 లక్షల మంది రైతులకు రైతుబంధు మంత్రి కేటీఆర్‌ *సాక్షిత : *రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పటివరకు రూ.65 వేల…

నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్

Minister KTR in many development programs in Nizamabad city సాక్షిత : నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని రైల్వే కమాన్ వద్ద నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి…

బాసర గోదావరి నదిలో దూకి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య..

Mother and two daughters committed suicide by jumping into Godavari river in Basra బాసర గోదావరి నదిలో దూకి తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య.. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది వద్ద తీవ్ర…

You cannot copy content of this page