ముంపు ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్

ముంపు ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 132 డివిజన్(జీడిమెట్ల) లోని అంగడిపేట్ లో నిన్న కురిసిన వర్షానికి నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .ఈ సందర్భంగా స్థానికులు నర్సారెడ్డి భూపతిరెడ్డి…

దివాకర్ రావు సమక్షంలో

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి మరియు బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్(BRS) లో పలువురు చేరిక*సాక్షిత : * దండేపల్లి మండలం లోని పాత మామిడిపల్లి గ్రామం,నెల్కివెంకటపూర్ గ్రామం నుంచిటిఆర్ఎస్(BRS) పార్టీ ,సీఎం కేసీఆర్,…

ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన

ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు… మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ కార్యకర్త మరియు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ ను బీఆర్ఎస్

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిక… మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన 5 కుటుంబాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

క్లస్టర్ ఇంచార్జ్ ల సమావేశంలో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

MLA Sitakka, National Women’s General Secretary of Congress Party, participated in the cluster in-charge meeting క్లస్టర్ ఇంచార్జ్ ల సమావేశంలో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క .…

బీజేపీ లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారు నారాయణ

Senior Congress leader Bandaru Narayana joined BJP బీజేపీ లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారు నారాయణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో రంగారెడ్డి నగర్ డివిజన్ లోని కాంగ్రెస్ నాయకులు…

25 కుటుంబాల వారు ఎమ్యెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు

25 families joined YSR Congress Party in the presence of MLA Bolla Brahmanaidu. రాష్ట్రంలో, వినుకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అమలవుతున్న అభివృద్దికి ఆకర్షితులై నూజెండ్ల మండలంలోని గుర్రప్పనాయుడుపాలెం గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి చెందినా 25 కుటుంబాల…

భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్

భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలున్నాయి. భారత్ జోడో కంటే ముందు కాంగ్రెస్ జోడో చేయాలని…

కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ్ కమిటీ బండారి లేఔట్ ఆహ్వానం మేరకు వినాయక మండపం లో నిర్వహించిన ఏడో రోజు పూజలో పాల్గొని *విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఆ మహా గణపతి ఆశీస్సులు తీసుకొని…

సీపీఐ 3 వ రాష్ట్ర మహాసభలకు భారీ ర్యాలీ తో బయలుదేరిన కుత్బుల్లాపూర్ సీపీఐ నాయకులు.

Kutbullapur CPI leaders left with a huge rally for the 3rd State Congress of CPI. సీపీఐ 3 వ రాష్ట్ర మహాసభలకు భారీ ర్యాలీ తో బయలుదేరిన కుత్బుల్లాపూర్ సీపీఐ నాయకులు. నేడు శంషాబాద్ లో…

You cannot copy content of this page