కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ్ కమిటీ బండారి లేఔట్ ఆహ్వానం మేరకు వినాయక మండపం లో నిర్వహించిన ఏడో రోజు పూజలో పాల్గొని *విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఆ మహా గణపతి ఆశీస్సులు తీసుకొని నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో ఉండాలని … కోరిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో కోలన్ మాణిక్ రెడ్డి ,ఏనుగుల మధుసూదన్ రెడ్డి ,ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి, కోలన్ జనార్దన్ రెడ్డి ,కోలన్ రవీందర్ రెడ్డి ,పి మధుసూదన్ రెడ్డి ,ప్రవీణ్ మరియు కమిటీ సభ్యులు చెంద్రశేఖర్ రెడ్డి ,వినయ్ పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page