ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన

Spread the love

ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు…

మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ కార్యకర్త మరియు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Related Posts

You cannot copy content of this page