దివాకర్ రావు సమక్షంలో

Spread the love

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి మరియు బీజేపీ పార్టీ నుండి టీఆర్ఎస్(BRS) లో పలువురు చేరిక
*సాక్షిత : * దండేపల్లి మండలం లోని పాత మామిడిపల్లి గ్రామం,నెల్కివెంకటపూర్ గ్రామం నుంచి
టిఆర్ఎస్(BRS) పార్టీ ,సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేస్తున్న
పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ ని విడి టీఆరెస్ పార్టీలో చేరారు సుమారు 250 మంది నాయకులు
నెల్కివెంకటపూర్ గ్రామం లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ లో జాయిన్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు,బీజేపీ కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్(BRS) ప్రజాప్రతినిధులు,ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page