రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిన రైతులు. మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్న పొలాలు ఎండుతున్న వైనం
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన సిరిసిల్ల రాజయ్య ని,సభ్యులుగా ఎన్నికైన సుంకేపల్లి సుధీర్ రెడ్డి ని,మలోత్ నెహ్రూ నాయక్ ని సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు…
సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లలితాదేవి పద్మశాలి మహిళా కిట్టి గ్రూప్ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షురాలైన తార మరియు సిరిసిల్ల పట్టణపద్మశాలి మహిళా అధ్యక్షురాలైన కామనవనిత మరియు కౌన్సిలర్ పత్తిపాక పద్మ మాజీ…
LIVE : బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం | సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా తంగళ్లపల్లి మండలం, జిల్లెల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Founder President of Brand Telangana Sunitha Vijay visited Sirisilla ప్రముఖ న్యూజిలాండ్ NRI రాజన్న సిరిపట్టు బ్రాండ్ రూపకర్త , బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు సునీత విజయ్ సిరిసిల్ల లో పర్యటించి పవర్ లూమ్స్ పరిశ్రమ ను…
Let’s win the candidates supported by BJP in Sirisilla cess election సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్తులను గెలిపిద్దాం – ఎల్లారెడ్డిపేటలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .. సాక్షిత : రాజన్న సిరిసిల్ల…