బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు సునీత విజయ్ సిరిసిల్ల లో పర్యటన

Spread the love

Founder President of Brand Telangana Sunitha Vijay visited Sirisilla

ప్రముఖ న్యూజిలాండ్ NRI రాజన్న సిరిపట్టు బ్రాండ్ రూపకర్త , బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు సునీత విజయ్ సిరిసిల్ల లో పర్యటించి పవర్ లూమ్స్ పరిశ్రమ ను సందర్శించి కార్మికులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి తెలంగాణ రాష్ట్ర పవర్ లూమ్స్ మరియు టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకరాలు సునీత విజయ్ ను శాలువాతో సత్కరించి సిరిసిల్ల పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమ గురించి వివరిస్తూ పలు పవర్లూమ్ పరిశ్రమలను సందర్శించారు.
ఈ సందర్భంగా వెల్ది హరిప్రసాద్ రూపొందిస్తున్న రాజన్న సిరిసిల్ల సిరిపట్టు వస్త్రాలను పరిశీలించి అతని కళ నైపుణ్యం ను ప్రశంసించారు.

Related Posts

You cannot copy content of this page