భావి భారత నిర్దేశకులుగా యువకులే నిలుస్తారని ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పాలన అందించే నేతను ఎన్నుకోవడం వారి వల్ల సాధ్యమవుతుందని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ ఈదుల నాగులపల్లి గ్రామంలో వినాయక నవరాత్రుల…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో, రంగారెడ్డి నగర్, నందానగర్, వెంకటేశ్వర నగర్, కుత్బుల్లాపూర్ గ్రామం మరియుపలు కాలనీలలో, బస్తీలలో సంక్షేమ సంఘం వారు, యూత్ అసోసియేషన్ల వారు ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద,వారి యొక్క ఆహ్వానం మేరకు,ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించిన…
కర్లపాలెం మండలంలో యారం వారి పాలెం గ్రామంలో ఈనెల 14వ తేదీన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించిన ఏ.యన్.పీ.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు దళిత రత్న డాక్టర్…
జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్జి జడ శ్రావణ్ కుమార్ ని గౌరవప్రదంగా కలిసిన అట్లూరి విజయ్ కుమార్
దళితుల అభ్యుదయానికి పాటుపడుతున్న జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ని తమ కార్యాలయంలో వినకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అట్లూరి విజయ్ కుమార్ గౌరవంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అట్లూరి విజయ్…
మార్కాపురం జార్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్…!!
ప్రకాశం జిల్లా…మార్కాపురం జార్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్…!!వారితో పాటు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, స్థానిక ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, కళాశాల కార్యదర్శి ఆదిమూలపు విశాల్, ఆదిమూలపు సతీష్…
Founder President of Brand Telangana Sunitha Vijay visited Sirisilla ప్రముఖ న్యూజిలాండ్ NRI రాజన్న సిరిపట్టు బ్రాండ్ రూపకర్త , బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు సునీత విజయ్ సిరిసిల్ల లో పర్యటించి పవర్ లూమ్స్ పరిశ్రమ ను…