ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.

Spread the love

భావి భారత నిర్దేశకులుగా యువకులే నిలుస్తారని ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పాలన అందించే నేతను ఎన్నుకోవడం వారి వల్ల సాధ్యమవుతుందని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.

తెల్లాపూర్ మున్సిపల్ ఈదుల నాగులపల్లి గ్రామంలో వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రేపటి తలరాతను మార్చే శక్తి వారికే ఉందని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం మనకు ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తుందని తెలిపారు ఎటువంటి పని సాధించాలన్న విఘ్నాలు లేకుండా స్వామివారి ముందుకు నడిపిస్తారన్నారు ఈ కార్యక్రమంలో యువజన సంఘల సభ్యులు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page