ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.

భావి భారత నిర్దేశకులుగా యువకులే నిలుస్తారని ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పాలన అందించే నేతను ఎన్నుకోవడం వారి వల్ల సాధ్యమవుతుందని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ ఈదుల నాగులపల్లి గ్రామంలో వినాయక నవరాత్రుల…

నీలం మధు ముదిరాజ్‌ను పార్టీలకతీతంగా గెలిపించుకుని తీరుతామని ఎన్‌ఎంఆర్‌ యువసేన సభ్యులు తెలిపారు.

పటాన్ చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన యువకులు ఎన్‌ఎంఆర్‌ యువసేనలో పెద్ద ఎత్తున చేరడంతో వారికి కండువా వేసి యువసేనలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి నీలం మధు ముదిరాజ్‌ వెంటే ఉంటామని వారు ఏకగ్రీవతీర్మానం చేశారు. ఈ ఎన్నికల్లో బీసీ…

You cannot copy content of this page