ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు

సాక్షిత హుజూరాబాద్‌: ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని భాజపా ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లోని శాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు 350కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో అన్ని ఎంపీ…

ఎంపీగా పోటీ చేసి తీరుతానన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు.

: ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా?…
Whatsapp Image 2024 01 05 At 2.10.51 Pm

రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ పరిపాలన కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.

చల్లపల్లి పడమర వైపు గ్రామ సచివాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలిపారు.…
Whatsapp Image 2023 11 01 At 6.01.27 Pm

తెలుగుదేశం పార్టీ అంటేనే అబద్ధం, మోసం, మాయ, అవినీతి అని అందుకే దానిని ప్రజలు భూస్తాపితం చేశారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు

వినుకొండ పట్టణంలోని 29వ వార్డులో జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి వార్డులోని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు…. ఈసందర్భంగా ఎమ్మెల్యే బొల్లా…

త‌మ‌ది పేద‌ల ప‌క్ష‌పాతి ప్ర‌భుత్వ‌మ‌ని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు

జగ్గయ్యపేట పట్టణం ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను స్వగృహంలో జగ్గయ్యపేట పట్టణం పద్మావతి నగర్ కు చెందిన 10మంది ప్రతిపక్ష టీడీపీని వీడి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట ఎమ్మెల్యే టిటిడి పాలకమండలి సభ్యులు సామినేని ఉదయభాను సమక్షంలో పార్టీలోకి చేరడం…

ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.

భావి భారత నిర్దేశకులుగా యువకులే నిలుస్తారని ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పాలన అందించే నేతను ఎన్నుకోవడం వారి వల్ల సాధ్యమవుతుందని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ ఈదుల నాగులపల్లి గ్రామంలో వినాయక నవరాత్రుల…

యువత ఓటు కీలకం అని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు

యువత ఓటు కీలకం అని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో వివిథ కళాశాలల విద్యార్ధులతో ఓటరు క్యాంపెయిన్ పోస్టర్లను విడుదల చేసిన ఆయన మాట్లాడుతు ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లక్షల మంది…

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీ సీ బంధు స్కీం ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు…

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.

సాక్షిత : *పటాన్ చెరువు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు పోషక విలువల కోసం అందిస్తున్న రాగిజావ తాగేందుకు శాశ్వత గ్లాసులను ఎన్ఎంఆర్ యువసేన సభ్యుల సౌజన్యంతో నీలం మధు ముదిరాజ్ పంపిణీ…

మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు

మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న హింసకాండ కు నిరసనగా జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని చివరి బస్ స్టాప్ లో క్రైస్తవ సోదరులతో…

You cannot copy content of this page