మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు

Spread the love

మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న హింసకాండ కు నిరసనగా జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని చివరి బస్ స్టాప్ లో క్రైస్తవ సోదరులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కార్పొరేటర్ జగన్ పాల్గొని మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలన్నారు క్రైస్తవ హక్కులను కాపాడాలన్నారు మణిపూర్ లో క్రైస్తవుల పై దాడులను ఆపి శాంతిని నెలకొల్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page