ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ … నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా MLA డాక్టర్ మొండితోక జగన్…

టీడీపీలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైసీపీ నేతలు

కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు అమరావతి :- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు)సేవా సంఘం…

కళ్యాణదుర్గం టీడీపీ నేత మాజీ మున్సిపాలిటీ చైర్ మెన్ వైపి రమేష్ పై వైసీపీ నేత ఉమా వర్గీయుల దాడి . …

టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు… విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. .. ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స…

20 కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీలో చేరిక

దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఉలవపాళ్లలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి,…

అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని దించేసేందుకు మహిళా లోకం కదిలిరావాలి

ప్రజల సొత్తును దోచేస్తున్న నాయకులను బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి సోమిరెడ్ది నాయకత్వంలో కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను తిరిగి సాధించుకుందాం ప్రతి కుటుంబానికి మత్స్యకారేతర ప్యాకేజీలో…

వాలంటీర్లంద‌రూ వైసీపీ కార్య‌క‌ర్త‌లే

వాలంటీర్లంద‌రూ వైసీపీ కార్య‌క‌ర్త‌లే.. వారితో రాజీనామా చేయించి ఎన్నిక‌ల్లో పాల్గొనేలా చూడాలి: మంత్రి ధ‌ర్మాన వాలంటీర్లు కార్య‌క‌ర్త‌ల్లా ప‌ని చేస్తారన్న వైసీపీ నేత‌ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వారికి ఏం చేయాలో చూద్దామ‌ని వ్యాఖ్య‌ రాజీనామా చేసిన వాలంటీర్లు 50 ఇళ్ల…

నెల్లురు జిల్లాలో ప్రలోభాల పర్వం.. టీడీపీపై వైసీపీ సంచలన ఆరోపణలు

ఏపీలో ఎన్నికలు సమీపస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఇప్పటి వరకు విమర్శలకు దిగిన నేతలు.. ప్రలోభాలకు దిగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రలోభాల పర్వం తెరపైకి వచ్చింది. టీడీపీ…

వైసీపీ కి షాక్ ఇచ్చిన మద్దిశెట్టి, మానుగుంట,ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

జగన్ బస్సు యాత్రకు దూరంగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కందుకూరు, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి జగన్ బస్సు యాత్ర ఉన్నా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి బెంగళూరులో ఉన్న…

కూట‌మి దూకుడు.. వైసీపీ బేజారు..!

నందిగామ పట్టణం ఐదో డివిజన్ పరిధిలో ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య విస్తృత ప్రచారం ప్రారంభం ఎన్నిక‌ల స‌మ‌రంలో జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ శ్రేణులు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తుండగా.. కూట‌మికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు అవినీతి, అరాచ‌క…

పొన్నపురంలో ప్రతి గడపలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డిని హారతులు ఇచ్చి ఆశీర్వదించిన మహిళలు…

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 19 వ వార్డు కొన్నాపురంలో కౌన్సిలర్ పరుచూరి నారాయణమ్మ వార్డు ఇన్చార్జ్ పరుచూరి శ్రీరాములు ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు… ప్రతిపక్ష పార్టీలపై ప్రతిపక్ష నాయకుల తీరుపై…

You cannot copy content of this page