వైసీపీ కి షాక్ ఇచ్చిన మద్దిశెట్టి, మానుగుంట,ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

Spread the love

జగన్ బస్సు యాత్రకు దూరంగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కందుకూరు, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి

జగన్ బస్సు యాత్ర ఉన్నా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి

బెంగళూరులో ఉన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్

గత కొద్ది కాలంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు…

ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోని కొందరు కీలక నేతలకు టచ్ లో ఉన్నట్లు సమాచారం

Related Posts

You cannot copy content of this page