తెలంగాణలో ₹ 12 వేల కోట్ల పెట్టుబడులుపెట్టనున్న అదానీ.. ఇంకోసారి మోడీ దేశ సంపద అదానీ, అంబానీకి దోచిపెడ్తున్నాడు అంటే..
కరెంటు ఆర్థిక స్థితిగతులను, దాచి 85 వేల కోట్లు అప్పులు చేసి. దాన్ని ప్రజలకు తెలియనీయకుండా దాచిపెట్టినాడు……. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు ఉంటాయని ప్రజలు తప్పు దోవ పట్టించడానికి ఈ పని చేశారు……ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దు….. ఆయన పిలిపించి…
మక్తల్: సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఆయన చుట్టి వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, గద్వాల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార…
సాక్షిత : ఇద్దరు మంత్రులు చేయలేని పనులు ఎమ్మెల్యేగా మీ ఆనంద్ చేసిండుఆనంద్ ను గెలిపించి కానుకగా ఇవ్వండిత్రాగునీళ్లు ఇచ్చి సాగు నీరు అందిస్తున్న కెసిఆర్ పక్షాన మీరంతా ఉండాలితెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక…
ఐజ పట్టణంలో కొత్త బస్టాప్ నుంచి పాత బస్టాండ్ పోయే దారిలో 50వేల రూపాయలు దొరకడంతో మానవతా హృదయంతో ఐజ పట్టణానికి చెందిన ఉప్పరి రవి పట్టణ పోలీస్ స్టేషన్లో అందజేశారు అందుకు పోలీసులు రవి గొప్ప మనసుకు అభినందనలు తెలియజేశారు…
చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 6 కోట్ల 69 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మరియు కల్వర్ట్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . చందానగర్…
స్థానికులకే సగం డబుల్ ఇండ్లని కేటాయించాలి కుత్బుల్లాపూర్ నియోజిక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 15 వేల డబుల్ బెడ్రూం ఇండ్లని 50% కుత్బుల్లాపూర్ ప్రజలకి కేటాయించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర మంత్రి కే టి ఆర్ పర్యటన నేపత్యంలో నిరసన…
మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
అమరావతి:కడప మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్నకు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన ఇంటిని అక్రమంగా కూల్చారంటూ కడపకు చెందిన పద్మావతి బాయీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ…
కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని
కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ని వివేకానంద నగర్,…
రూ. 10 వేల కోట్ల విలువైన ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ హెచ్ పీసీతో ఒప్పందం మెగావాట్ కు లక్ష చొప్పుల ప్రభుత్వానికి వందేళ్ల పాటు రాయల్టీ ఆదాయం 3 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు గ్రీన్…