వరద భాదితులకు రూ. యాభై వేల నష్ట పరిహారం ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే ఇప్పించాలి

కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వరద భాదితులకు రూ. యాభై వేల నష్ట పరిహారం ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే ఇప్పించాలి సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని…

టెలికాం నగర్ కాలనీలలో రూ.110.50 ఒక కోటి పది లక్షల యాబై వేల రూపాయల అంచనా వ్యయం

సాక్షిత : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి మరియు టెలికాం నగర్ కాలనీలలో రూ.110.50 ఒక కోటి పది లక్షల యాబై వేల రూపాయల అంచనా వ్యయంతో చెపట్టబోయే UGD నిర్మాణ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్…

3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమన

3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమన అర్హులందరీ సంక్షేమ పథకాలు అందేందుకే జగనన్న సురక్ష – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తిరుపతి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ నాలుగేండ్లలో…

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు…

3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమన

3 లక్షల 30 వేల కోట్లు ప్రజా పథకాలకు జగనన్న అందించారు – ఎమ్మెల్యే భూమనఅర్హులందరీ సంక్షేమ పథకాలు అందేందుకే జగనన్న సురక్ష – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ *సాక్షిత తిరుపతి : రాష్ట్రంలోని పేద ప్రజలకు ఈ…

అరవై మూడు లక్షల తొంబై ఏడు వేల ఆరు వందల రూపాయల CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సాక్షితపెద్దపల్లి నియోజకవర్గం* : పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.*పెద్దపల్లి నియోజకవర్గంలోని 150 మంది లబ్ధిదారులకి CMRF ద్వారా 63,97,600/- రూపాయల చెక్కులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అందజేయడం జరిగింది.ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద…

దీనబంధు కాలనీలలో రూ.26.15 నలబై రెండు లక్షల నలబై వేల రూపాయల అంచనా వ్యయం

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బె స్టాస్, దీనబంధు కాలనీలలో రూ.26.15 నలబై రెండు లక్షల నలబై వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ మరియు జలమండలి…

ఇంద్రాహిల్స్ కాలనీలలో రూ. 42.40 నలబై రెండు లక్షల నలబై వేల రూపాయల అంచనా వ్యయం

సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్, వెస్ట్ సాయి నగర్, ఎన్టీఆర్ నగర్, ఇంద్రాహిల్స్ కాలనీలలో రూ. 42.40 నలబై రెండు లక్షల నలబై వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ…

రైతు ఆధారిత పరిశ్రమలు స్థాపిస్తాం అని 3 వేల ఎకరాల పై చిలుకు భూమిని సేకరించిన IFFCO కిసాన్ సెజ్

నెల్లూరు జిల్లా రాచర్లపాడు,కోవూరు నియోజకవర్గం ….. రైతు ఆధారిత పరిశ్రమలు స్థాపిస్తాం అని 3 వేల ఎకరాల పై చిలుకు భూమిని సేకరించిన IFFCO కిసాన్ సెజ్ ఎంత మంది రైతులకు ఉపయోగ పడింది … ఇంకా బ్రిటిష్ రాజ్యం కొనసాగుతుందా…

కుత్బుల్లాపూర్ : సీనియర్ జర్నలిస్ట్ మీ టీవీ శ్రీనివాస్ ఎమ్మెల్యే కే పి వివేకానంద యాభై వేల ఆర్థిక సహాయం

సాక్షిత : సీనియర్ జర్నలిస్ట్ మీ టీవీ శ్రీనివాస్ కి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అయన తోటి సహచర సీనియర్ జర్నలిస్ట్ వార్త జగదీష్ మరియు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గౌడ్ చలించిపోయి ఆ ఇబ్బందులను చూడలేక వారికి తోచిన సహాయం…

You cannot copy content of this page