అమీన్పూర్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశంబిఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యులు వెంకటరామిరెడ్డి కి మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఉదయం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల…
ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలని సోమవారం వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషలాఫీసర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ,పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా తో…
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ స్థానిక జాఫర్ బావి పునరుద్ధరణ, సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ నుండి కల్పన నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను…
సీతాఫలమండీ లో తాము ప్రారంభించిన ప్రభుత్వ స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజి భవనాలతో పాటు కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.…
నగరంలో నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో సాయంత్రం కమిషనర్ హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ…
132- జీడిమెట్ల డివిజన్ పరిధి అంగడిపేట, ఓమ్ బుక్స్ అపార్ట్మెంట్స్, రామరాజు నగర్, జీడిమెట్ల విలేజ్, కుత్బుల్లాపూర్, జయరాం నగర్, అయోధ్య నగర్, వినాయక నగర్, కృష్ణ కుంజ్ ప్రాంతాలలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా…
సాక్షిత : నగరపాలక సంస్థ, గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని జగనన్న కాలనీల్లో గృహ…
తిరుపతి భవానీనగర్, జబ్బార్ లే అవుట్ వద్ద జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించి పనుల వేగవంతానికి అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి టీటీడీ పరిపాలనా…
తిరుపతి నగరం నగరంలోని కూడళ్ళలో, రోడ్ డివైడర్ల లో చేపడుతున్న సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని ముత్యాల రెడ్డి పల్లి కూడలిలో జరుగుతున్న సుందరీకరణ పనులను…
ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి. సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని…