సితాఫలమండీ లో కొత్త గా నిర్మిస్తున్న ప్రభుత్వ స్కూల్, కాలేజీల భవనాల నిర్మాణాల పనులను వేగవంతం

సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ లో కొత్త గా నిర్మిస్తున్న ప్రభుత్వ స్కూల్, కాలేజీల భవనాల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సితాఫలమండీ లో కొత్త భవనాల నిర్మాణం పనులను…

భూ హక్కు రీసర్వే వేగవంతం కొరకు ట్యాబులను పంపిణి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత తిరుపతి* : వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకము సమగ్ర రీ సర్వే వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన మన తిరుపతిలోని 102 సచివాలయాలకు శ్యామ్ సంగ్ గ్యాలక్సి ట్యాబులను అందించడం…

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు.

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు. చిట్యాల సాక్షిత ప్రతినిధి కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యాన్ని మిల్లులకు త్వరగా దిగుమతి చేసుకోవాలనిడి సి ఎస్ ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. చిట్యాల పట్టణం పరిధిలోని ఉదయ రైస్…

ఇవిఎం గోడౌన్ నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలి.

ఇవిఎం గోడౌన్ నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఇవిఎం గోడౌన్ నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ఐడిఓసి ఆవరణలో నిర్మించనున్న ఇవిఎం గోడౌన్ నిర్మాణ…

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు చిట్యాల సాక్షిత ప్రతినిధి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు మిల్లర్ల యజమానులకు సూచించారు.చిట్యాల పట్టణంలో ఉన్న హనుమాన్ రైస్…

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ

ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ — చిట్యాల మండలంలో పలు రైస్ మిల్లులను తనిఖీ చేసిన అధికారులు చిట్యాల – సాక్షిత ప్రతినిధి ధాన్యం దిగుమతులను వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. చిట్యాల…

స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలి : ఎం.డి హరిత ఐఏఎస్

స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలి : ఎం.డి హరిత ఐఏఎస్ సాక్షిత : తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కరరావు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు అధికారులను ఆదేశించారు. చిట్యాల మండలం లోని , ఉరుమడ్ల మరియు పెద్దకాపర్తి గ్రామంలో గలా పిఎసిఎస్…

జగనన్న ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయాలి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షితతిరుపతి : జగనన్న ఇళ్ళ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అందుకు అవసరమైన ఇంటి నిర్మాణ కార్మికులను పెంచుకోవడం అదేవిధంగా అవసరమైన నిర్మాణ సామాగ్రీని సమకూర్చుకోవడం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. ఎం.కొత్తపల్లి లే అవుట్…

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డికొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి – కలెక్టర్చిట్యాల,నార్కట్ పల్లి,నల్గొండ మండలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్నల్లగొండ (సాక్షిత ప్రతినిధి) యాసంగి సీజన్ లో…

You cannot copy content of this page