సీఎం సహాయనిధి 3లక్ష రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ పరిధిలోని నల్లకుంట చెందిన లబ్దిదారులు మహమ్మద్ అసద్ S/o అక్బర్ ఎండి కి చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి  చేతుల మీదుగా సీఎం సహాయనిధి క్రింద3లక్ష రూపాయల…

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ని వివేకానంద నగర్,…

9 మంది లబ్ధిదారులకు రూ. 3.01 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

9 మంది లబ్ధిదారులకు రూ. 3.01 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈరోజు అంబర్ పేట ఎమ్మెల్యే శ్ర కాలేరు వెంకటేష్ , గోల్నాక క్యాంపు కార్యాలయంలో, అంబర్ పేట నియోజకవర్గంలోని 9 మంది లబ్ధిదారులకు, సీఎం…

బిసి బందు పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ

సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బిసి బందు పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన…

బొల్లారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా బీ.సీ బంధు చెక్కులు పంపిణీ

సాక్షిత : బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ఐదు మంది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైన లక్ష రూపాయల(1,00,000/-) ఆర్థిక సాయాన్ని గ్రాంటు రూపంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందజేశారు. పటాన్చెరువు పట్టణంలోని జి.ఎం.ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

6 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ (ఎల్.ఓ.సి) చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కె .పి. వివేకానంద్ ..

సాక్షిత :పేదల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే..*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 6 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ (ఎల్.ఓ.సి) చెక్కులను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తన నివాసం వద్ద కార్యాలయంలో పంపిణీ…

లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ మంత్రి

లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ మంత్రి శ్రీకాకుళంనగరపాలక సంస్థ పరిధిలోని తొమ్మిదో డివిజన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల‌ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పంపిణీ చేశారు.క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో త‌హ‌శీల్దార్ వెంకటరావు, వైఎస్సార్సీపీ నాయకులు సాదు వైకుంఠ…

అంగనవాడి కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన సేవలందించాలి

అంగనవాడి కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన సేవలందించాలి.జిల్లా సంక్షేమ అధికారిణి జి.జ్యోతిసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: అంగనవాడి కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన సేవలందించాలని జిల్లా సంక్షేమ అధికారిణి జి.జ్యోతి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం…

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు

*కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు 40,4,640/- నలబై లక్షల నాలుగు వేల ఆరు వందల నలబై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ * సాక్షిత : శేరిలింగంపల్లి…

ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

*కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 141 మంది లబ్ధిదారులకు 1,41,16,356 /- ఒక కోటి నలబై ఒక లక్ష పదహారు వేల మూడు వందల యాబై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్…

You cannot copy content of this page