లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ మంత్రి

Spread the love

లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ మంత్రి

శ్రీకాకుళంనగరపాలక సంస్థ పరిధిలోని తొమ్మిదో డివిజన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల‌ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పంపిణీ చేశారు.క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో త‌హ‌శీల్దార్ వెంకటరావు, వైఎస్సార్సీపీ నాయకులు సాదు వైకుంఠ రావు,చల్లా శ్రీనివాసరావు,గెంజి వాసు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page