రైతు ఉద్యమాల వేగుచుక్క ఏఐకేఎస్

తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి …… సాక్షిత సూర్యాపేట :- దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం వేగుచుక్కల పోరాటం చేసేది ఏ ఐ కె ఎస్ మాత్రమేనని తెలంగాణరైతు సంఘం జిల్లా అధ్యక్షులు…

ఏనుగు దాడిలో రైతు మృతి: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ

ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా లోకి ఏనుగు…

రైతు సమస్యలపై సిద్దిపేట కలెక్టర్‌కు వినతిపత్రం అందచేసిన హరీష్ రావు

రైతు రుణాలు తెచ్చుకోండి అధికారంలో కి రాగానే మాఫీ

రైతు రుణాలు తెచ్చుకోండి అధికారంలో కి రాగానే మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాఫీ చేయలేదు: హరీష్ రావు బ్యాంక్ అధికారులు రజాకర్ల పాలన ను తలపిస్తూ రైతుల ఊర్లోకి వెళ్లి బెదిరిస్తున్నారు రైతు రుణమాఫీ, రైతు బంధు,వరికి…

రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తాం

200 యూనిట్ల వరకు బిల్లు కట్టాల్సిన పనిలేదుసంఘం బండ పూర్తి చేస్తాం ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం చేపట్టింది కృష్ణ,గోదావరి జలాలను మళ్లించే శక్తి సామర్థ్యాలు, ఆలోచన కలిగిన నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డిమక్తల్ సభలో డిప్యూటీ సీఎం…

గంజాయి మొక్కల సాగు.. రైతు అరెస్ట్

సైబరాబాద్ ఎస్ఓటి రాజేంద్రనగర్ పోలీసుల బృందం శంకర్‌పల్లి మండల పరిధిలోని రావులపల్లి కలాన్ గ్రామంలో దాడులు నిర్వహించారు. సుధీర్ (50) అనే రైతు తన వ్యవసాయ భూమిలో వందల సంఖ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్…

రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వ్యవసాయాన్ని లాభసాటి గా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ ఫారం ఉపయోగపడు తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం…

ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం – సీఎం జ‌గ‌న్

వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ :సీఎం జ‌గ‌న్రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం..ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా కింద రూ. 7,802 కోట్లను రైతులకు…

సోలక్పల్లి రైతు వేదికలొ నందు వీడియో కాన్ఫరెన్స్ను వర్చువల్

సోలక్పల్లి రైతు వేదికలొ నందు వీడియో కాన్ఫరెన్స్ను వర్చువల్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే మరియు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం ప్రోగ్రాంనూ సీఎం రేవంత్ రెడ్డి లంచ్ చేయడం…

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…

You cannot copy content of this page