వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది రైతులు మరణించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి…
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అన్నదాతల ఆందోళనల వేళ ప్రధాని మోదీ ట్వీట్ రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్పష్టం చేశారు. కేంద్రం చెరకు పంటకు…
రైతు సంఘాలతో కేంద్రం మరోసారి చర్చలు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ రైతుసంఘాలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీకి బయల్దేరిన వందలాది మంది రైతులు 5 రోజులుగా పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోనే ఉండిపోయారు. రైతులు ఆందోళనలు విరమించకపోవడంతో ఈరోజు…
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి గట్టు:-గట్టు మండలం తుమ్ముల చెరువు గ్రామానికి చెందిన మల్లికార్జున్ (22) అనే యువ రైతు గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. తన వ్యవసాయ పొలం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగ యువకుడి…
రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని.. రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి తెలిపారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే…
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతు పార్వతమ్మ అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులైన భర్త నారాయణ గౌడ్ కు గత ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం ను గద్వాల…
అలంపూర్ నియోజకవర్గం లోని ఇటిక్యాల మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో మునెన్న భార్య నాగమ్మ గత కొన్ని రోజుల క్రితం మరణించడంతో ఎమ్మెల్యే విజయుడు వారి కుటుంబానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పి వారిని పరామర్శించి రైతు బీమా ఐదు లక్షల…
“రైతు ద్రోహి సోమిరెడ్డి – మంత్రి కాకాణి” ….. “సాక్షిత : గత ప్రభుత్వంలో సోమిరెడ్డి రైతులకు తీరని ద్రోహం చేశాడు – మంత్రి కాకాణి” “అర్హులైన పేదలకు, రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తుంటే సోమిరెడ్డి కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం…
అన్నదాతకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే నేను రైతు ద్రోహినంట*ఎవరు రైతు ద్రోహినో, ఎవరు రైతు బాందవుడో, ఎవరిని ప్రజలు తరిమికొడుతారో మరికొద్ది నెలల్లో సర్వేపల్లి ప్రజలే తేల్చబోతున్నారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రిఎవరు…