సోలక్పల్లి రైతు వేదికలొ నందు వీడియో కాన్ఫరెన్స్ను వర్చువల్

Spread the love

సోలక్పల్లి రైతు వేదికలొ నందు వీడియో కాన్ఫరెన్స్ను వర్చువల్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే మరియు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం ప్రోగ్రాంనూ సీఎం రేవంత్ రెడ్డి లంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ సొల్కపల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి జిల్లా అధికారులు మరియు జిన్నారం పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లు మండలం పలు గ్రామాల రైతులు యువకులు సొల్కపల్లి గ్రామ రైతులు మండల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page