ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు…

కలిసికట్టుగా పనిచేయలిMP వంశీచంద్ రెడ్డి

కలిసికట్టుగా పనిచేయలిMP వంశీచంద్ రెడ్డి కిఅత్యధిక మెజార్టీ ఇవ్వాలిMLA వాకిటి. మక్తల్ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మక్తల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి .. అనంతరం ఎమ్మెల్యే…

మాదిగలకు మొండి చెయ్యి చూపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎమ్మార్పీఎస్ గట్టు మండల అధ్యక్షుడు బల్గెర ఏసన్న మాదిగ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర రహదారి దిగ్భంధం మాదిగలంటే ఓట్లు వేసి యంత్రాలు కాదు – తిరగబడితే ఏ రాజకీయ పార్టీలు మనుగడలో ఉండవు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి మార్చుకో –…

మీ ఇంట్లో మేలు జరుగుంటేనే మాకు ఓటేయండి అని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న

నమ్మకద్రోహులను క్షమించను రానివ్వను కులదైవం మీద ఆన గిరిజనులకు పెద్దపీట వేసినది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజనుల ఆత్మీయ సమావేశం సూపర్ సక్సెస్ *కోవూరు హైవే చీరాల ఎదురుగా నియోజకవర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,…

ప్రశాంతి అమ్మ నువ్వు ప్రశాంతంగా ఉండు నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది హరి రెడ్డి

నెల్లూరు జిల్లా కోవూరు మండలం చప్పిడి శ్రీనివాసులురెడ్డి, గుడి హరి రెడ్డి ఆధ్వర్యంలో లేగుంటపాడు వి.పి.ఆర్. గెస్ట్ హౌస్ లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి…

చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..

నెల్లూరులో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మీయ సామావేశంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా సచివాలయం,వాలంటరీ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. నెల్లూరులో ఎన్నికల…

ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై చర్చించనున్నారు. కాగా ఇప్పటి…

ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళలు.. పట్నం సునీత మహేందర్ రెడ్డి.

ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళలు.. పట్నం సునీత మహేందర్ రెడ్డి. స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదు. రాగిడి లక్ష్మారెడ్డి. ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది ఈటెల జమున రాజేందర్. పద్మశాలీలకు అన్ని రాజకీయ…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీమతి దీపా దాస్ మున్షి చేతులమీదుగా జిఎచ్ఎంసి మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి తో కలిసి కండువా కప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన 124 డివిజిన్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE