న్యూఢిల్లీ: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేయడాన్ని మరియు ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడాన్ని నిరసిస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.
నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి
నేరేడ్ మేట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వ క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా స్థాయి నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్…
ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఎంతవరకు సమంజసం: కాంగ్రెస్ యూత్ లీడర్ మోత్కుపల్లి మహిపాల్ యాదవ్
శంకర్పల్లి: ఫిబ్రవరి 27: ( సాక్షిత న్యూస్): చేవెళ్ల ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని గెలిచి బిఆర్ఎస్ పార్టీలో చేరడం ఎంతవరకు సమంజసం అని శంకర్పల్లి మండల కొండకల్ గ్రామానికి చెందిన…
భారత వీరత్వానికి ప్రతీక.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి.. మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపచేసిన యోధుడు.. యువతరానికి ఎప్పటికీ పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను దుండిగల్ మున్సిపాలిటీ…
శంకర్పల్లి మున్సిపల్ నూతన కమిషనర్ ను పురపాలక సంఘం కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొనింటి శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ కు ప్రెసిడెంట్ శశికాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ పరిధిలో ఉన్న 15…
సాక్షిత : ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి , నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ..*నరసరావుపేట లో నియోజకవర్గ స్థాయి గోపిరెడ్డి టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “యూత్ మీట్ & గ్రీట్..” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
శంకర్పల్లి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనింటి శశికాంత్ శంకర్పల్లి: నవంబర్ 15: ( సాక్షిత న్యూస్): శంకర్పల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొనింటి శశికాంత్ ను నియమిస్తున్నట్టు జిల్లా యూత్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు…
బీజేపీలో చేరిన జీడిమెట్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు శ్యామ్ కిరణ్ రెడ్డి & వారి బృందం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బీఆర్ఎస్ పార్టీ జీడిమెట్ల 132 డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడు శ్యామ్ కిరణ్ రెడ్డి మరియు వారి బృందంతో కుత్బుల్లాపూర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి…
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,యువ నాయకులు కోలన్ అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథులుగా నిజాంపేట్ బస్టాప్ హనుమాన్ టెంపుల్ వద్ద అచట్స్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో స్వామి వారిని దర్శించి…
మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ సునీల్ రెడ్డి,ఆవుల జగన్ యాదవ్,యువ నాయకులు ఆనంద్ రెడ్డి లతో మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ అచట్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా వినాయక…