నిజాంపేట్ బస్టాప్ హనుమాన్ టెంపుల్ వద్ద అచట్స్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,యువ నాయకులు కోలన్ అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథులుగా నిజాంపేట్ బస్టాప్ హనుమాన్ టెంపుల్ వద్ద అచట్స్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

అనంతరం అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ సునీల్ రెడ్డి, సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు,అచట్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు,ఇతర ముఖ్య సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page