పెందుర్తి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఏపీ గిడ్డంగుల శాఖ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహారావు పెందుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 6…
ఖమ్మం బార్ అసోసియేషన్ కు గత నెల లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం పట్టణం నకు చెందిన నేరెళ్ళ శ్రీనివాసరావు బారి మెజారిటీ తో గెలుపొందారు. గత నెల లో జరిగిన ఎన్నికల లో మొత్తం ఓటర్ లు 946 గాను…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్…
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం(QMRSMA) నూతన కార్యవర్గ సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలియజేశారు.…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :ఖమ్మంజిల్లా ఆల్ కార్ డ్రైవర్స్ అసోసియేషన్ 2024-2026కి గాను నూతన కమిటీ ఎన్నికైంది. అసోసియేషన్ అధ్యక్షులుగా మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్…
ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్
ఖమ్మం నగరం లో వైరా రోడ్డులో ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించారు . ఆయన మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కలిసి ఒక యూనిట్…
నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెలలో గచ్చిబౌలిలో నిర్వహించిన తెలంగాణ ఉమెన్స్ ఛాంపియన్షిప్, తెలంగాణ మెన్స్ ఛాంపియన్షిప్, ఓవరాల్ ఛాంపియన్షిప్ మరియు మార్చ్ ఫస్ట్ పోటీల్లో తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ క్రీడాకారులు విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే…
ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్టేడియం వద్ద ఉన్న అంజుమాన్ షాది ఖానలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆమె…
కూకట్పల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను…
శంకర్పల్లి: ఫిబ్రవరి 02: ( సాక్షిత న్యూస్): అంకితభావం కలిగిన సామాజిక కార్యకర్త అయిన షాలినీ జాదవ్ 2015లో సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సౌత్ చైర్పర్సన్గా తన ప్రభావవంతమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమె…