ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం(QMRSMA) నూతన కార్యవర్గ సభ్యులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శివయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మేడ్చల్ జిల్లా కో ఆప్షన్ సభ్యులు వరప్రసాద్, నూతన అధ్యక్షులు చింతల మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రవి కుమార్, కోశాధికారి సీహెచ్ గోవర్ధన్ రెడ్డి, సభ్యులు నందారెడ్డి, రాజులు, ఆర్ఎన్ చారీ, శ్యామల్ రావు, రాజేష్, లోకనాధం, తదితరులు పాల్గొన్నారు.
Home
Telangana
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ (QMRSMA) నూతన కమిటీ…
Related Posts
Spread the love 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ కాలనీ ఫేస్ 2 వాంబే బ్లాక్ నెంబర్ 50,51,52,53 వద్ద సీసీ రోడ్ల కొరకు గతంలో పది లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయిన రెండు…
కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్
Spread the love కాంగ్రెస్, BJP పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి…
Spread the love వై సతీష్ రెడ్డి, బి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపిలో చేరికప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచండి: మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా సాక్షిత శంకర్పల్లి:పార్టీలకు అతీతంగా చేవెళ్ల బిజెపి…
Spread the love మల్కాజిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్పేట్ మండలంలోని షామీర్పేట్, పొన్నాల , బొమ్మరాజుపెట్, బాబాగూడ గ్రామలలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మల్కాజిరి పార్లమెంట్ బిఆర్ఎస్…
Spread the love మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి శ్రీమతి పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్,దుండిగల్ మున్సిపాలిటీ,కొంపల్లి మున్సిపాలిటీ లలో నిర్వహించిన రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…
Spread the love చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా శంకర్పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన చేకూర్త రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో…
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించండి….. మండల్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ మర్రివాగు రాజు
Spread the love శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నుండి రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ,విద్యుత్ సరఫరాలు మంచినీటి సరఫరాలు అంతరాయం ఏర్పడిందని అన్నారు , గెలిచిన…
Spread the love చేవెళ్ల పార్లమెంటునియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోఉన్న బీసీ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని శంకర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండల పరిధి కొండకల్…
Spread the love పలు కేంద్రాలను పరిశీలించి…జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ..జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, అధికారులు, మిల్లర్లతో సమీక్షా నిర్వహించారు..మల్యాల మండలం రామన్న పెట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు….ఈ సందర్భంగా మాట్లాడుతూ…రైతులు పండించిన…
Spread the love 7 laborers died in wall collapse గోడ కూలి 7 గురు కూలీలు మృతి— మరో నలుగురికి గాయాలు,— బిల్డర్ నిర్లక్ష్యానికి 7మంది కార్మీకులు బలి సాక్షిత – కుత్బుల్లాపూర్బిల్డర్ నిర్లక్ష్యం వేరసి యజమాని పర్యవేక్షణ…