కలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైనా ముఖ్యమంత్రిలో చలనం లేదు జగన్ రెడ్డి అసమర్థ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందని, గడచిన పదిరోజుల్లో కలుషిత మంచినీరు తాగి అధికారికంగా ఇద్దరు, అనధికారికంగా 10 మంది మరణించినట్టు చెబుతున్నారని,…
గద్వాల సీఐగా టాటా బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు.సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్ ను వికారాబాద్ జిల్లాకు బదిలీ అవ్వడం తో ఆ స్థానంలో నాగర్ కర్నూలు జిల్లా నుండి బదిలీపై టాటాబాబు ను నియమించారు.…
శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మరకత సోమేశ్వర ఆలయానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టినట్టు డయల్ 100కు ఫోన్కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఫేక్ కాల్గా నిర్ధరించారు. దీనిపై మోండామార్కెట్ పోలీసులు కేసు…
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన మైలవరం సీఐ కె.కిషోర్ బాబు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ని గడ్డమణుగు గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ కిషోర్ బాబు కి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో…
అగంతకుడి బెదిరింపు కాల్తో బాంబు స్కాడ్ తనిఖీలు.. బాంబు లేదని నిర్ధారించిన బాంబ్ స్క్వాడ్
విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు …. నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి శ్రీను తల్లి,…
నేను జాతకాలు నమ్మను.— అవును అది మీ జాతకంలోనే ఉంది.నేను దేవుడిని నమ్మను.—- తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు. నాకు దేవుడిని చూపించగలరా?—- ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా. ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క…
రాష్ట్ర ప్రజలు మరోసారి జగన్ పరిపాలన కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.
చల్లపల్లి పడమర వైపు గ్రామ సచివాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలిపారు.…
నియోజకవర్గంలో ప్రజా సమస్యలు,ఇతర అంశాల పై చర్చించిన నేతలు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు వైసిపి సీనియర్ నేత,లింగంగుంట్ల గ్రామ మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వర్ రెడ్డిని వారి స్వగృహం నందు మరియదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు ఇంటికి…